సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి డి.దినేశ్ ఇటీవల నేపాల్లోని ఎవరెస్ట్ బేస్క్యాంప్ శిఖరాన్ని ఈనెల 3న అధిరోహించి�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా, మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా, మరో జాబితాలో మరో చోట స
నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.