అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన జరిపి, 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీల ఓట్లు కీలకమని, వారికి ఏదో ఒక గట్టి హామీ ఇవ్వకపోతే తమవైపు తిప్పుక�
బీసీల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటు వేయవద్దని బీజేపీ విష ప్రచారం చేస్తున్నదని, నిరుద్యోగ యువత కోసం ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.
77 ఏండ్లుగా బీసీలను అణగదొక్కారని, ఇక వారి ఆటలు సాగవనే పరిస్థితికి బీసీలు చేరుకున్నారని, ఓట్లు మావే.. సీట్లూ మావేనని కుడా మాజీ కుడా చైర్మన్, బీసీ వరంగల్ జేఏసీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ టీ
ఎన్నికల్లో బీసీల ఓట్లు అడుగుతారు కానీ.. రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఓబ
ఒక్కసారి కూడా మంత్రి కాకుండా కేవలం నాలుగేండ్లలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డి అదృష్టవంతుడని, ఇది నేనిప్పటి వరకు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. బీసీల