అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గా�
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
Entrance exam | బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19న ప్రవేశపరీక్ష (Entrance exam) నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి
BC residential schools | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానింస్తున్నది.