రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు మొండిచేయి చూపించే ప్రణాళికతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రిజర్వేషన్లు లేకుం�
రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జన�
సమగ్ర కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు.
BC Janasabha | స్థానిక సంస్థల్లో(Local bodies) 42 శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ (BC Janasabha)రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.