కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల జూనియర్ కాలేజీకి భవన నిర్మాణం కోసం రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.
అర్హత లేని వారికి అవుట్ సోర్సింగ్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ల్యాబ్లు లేని దగ్గర పోస్టింగులు.. స్థానిక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధం లేకుండా నియామకాలు.. ఇదీ నల్లగొండలోని మహాత్మాజ్యోతీరా�
బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం నిర్వహించిన ప్రవేశపరీక్ష సజావుగా ముగిసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పరీక్షకు 69,147 దరఖాస్తులు రాగా, 60,949 మంది studentsహాజరయ్�
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుం�