టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరాశాజనక ఫలితాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులున్నా జిల్యా విద్యాశాఖపైనా, టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంపుదలపైనా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.
డిజిటల్ రంగంలోని అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, ఉన్నతస్థానాలకు చేరుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు పిలుపునిచ్చారు. ఆ దిశగా బీసీ గుర�
మహబూబ్నగర్లో ఆదివారం 12 పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ సెట్ 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు.
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
సాహస క్రీడలో సత్తాచాటుతున్న బీసీ విద్యార్థులు ఇండియన్ నేవీకి నలుగురు, ఆర్మీకి ఇద్దరు ఎంపిక మంత్రి గంగుల కమలాకర్ అభినందన హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల విద్యార్థులు చదువులతోపాటు వ�