ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన గోగికర్ చందుకు బీసీ బంధు రూ.లక్ష చెక్కును మంత్రి మల్ల
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోసప�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టి, రైతులకు సాగునీరందించి నేడు తెలంగాణను దక్షిణ భారతానికి ధాన్యగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని, బీసీ బంధు కింద లక్ష సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పేర్కొన్నారు.