భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండగా.. నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రచారం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం మహేశ్వరం నియోజకవర్గంలో ఊరూరా ఉత్సాహంగా సాగింది. బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలు తీసి హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్పం
నాగర్కర్నూల్లో గులాబీ జనజాతర. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఎటుచూస్తే అటు జనంతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలు, బోనాలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. మంగళవారం నాగర్కర్నూల్ నూతన జిల్లా సమీకృత కలెక్ట�