సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువు శుక్రవారం సందడిగా మారింది. కంది ఓడీఎఫ్ తయారు చేసిన రెండు యుద్ధ ట్యాంకులను శుక్రవారం మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్న్ చేయగా, విజయవంతం �
దేశ రక్షణ అవసరాలకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను ఆధునిక టెక్నాలజీతో తయారుచేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికం అని కందిలోని ఓడీఎఫ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ శివ
ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
బ్యాంకుల్లో డిపాజిట్ల ఉపసంహరణకు పోటెత్తిన చైనీయులు డబ్బు లేకపోవడంతో చేతులెత్తేసిన గ్రామీణ, చిన్న బ్యాంకులు పలుచోట్ల నిరసనలు.. దాడులు జరుగకుండా భారీ బందోబస్తు స్ఫురణకు 33 ఏండ్ల కిందటి తియనాన్మెన్ స్కేర�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత ఆర్మీ కోసం 118 అర్జున్ ఎంబీటీ ఎంకే-1ఏ యుద్ధట్యాంకుల కొనుగోలు కేంద్ర రక్షణశాఖ చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకొన్నది. దీని విలువ రూ.7,523 కోట్లు. ఎంబీటీ ఎంకే-