ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకొంటూ జిల్లాకు చెందిన బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి నేడు ఆ హామీలను, గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతున�
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు�
గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల�
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడొచ్చినా కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసుహనుమంతు నాయుడు అన్నారు.