దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.
నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 27వ డివిజన్ పరిధిలోని రాంకీ విల్లాస్, దయానందకాలనీలో శనివారం ఆమె ప�
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నగరపాలక పరిధి... 24వ డివిజన్లో రూ.19 లక్షల కార్�