ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపులను పైలట్ గ్రామంగా తీసుకోగా, 73 మందికి మంజూరు పత్రాలు అందించారు. ఇందులో 41 మంది లబ్ధిదారులు ముగ్గులు
అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై (Coaching Centres) ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. అనుమతి లేకుండా సెల్లార్లు, మేస్మెంట్లలో నడుస్తున్న పది కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీలను మూసివేసింది. నిబంధనలక�