తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన
సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
అందోల్ సస్యశ్యామలం | సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు తీసుకు వచ్చి అందోల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.