Woman Speaker | అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఓ మహిళ స్పీకర్గా ఎంపికయ్యారు. జోరమ్ పీపుల్స్ మ
Baryl Vanneihsangi: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ తరపున 32 ఏళ్ల బారిల్ వన్నెసంగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మహిళా ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది.
ZPM | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM)’ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. తొలిసారి పార్టీ అధికారంలోకి రావడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.