అనాదిగా పల్లె జీవనంలో ఒక్కటై పోయి కుటుంబాలకు జీవనాధారమైన పశుపోషణ కాలక్రమేణా మాయమైతున్నది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పశుపక్ష్యాదుల పెంపకం మరుగునపడుతున్నది.
ప్రస్తుతం దేశం ఎన్నో కీలక సమస్యలను ఎదుర్కొంటున్నది. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, రికార్డుస్థాయిలో పెరిగిన దేశం అప్పులు ఉండనే ఉన్నాయి. హైవేల నిర్మాణంలో తప్ప ఎక�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
పంట సొమ్మంతా మిగులుతున్నది: రైతు ఈశ్వరయ్య చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 31: ఇతని పేరు అంతటి ఈశ్వరయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం. ఈశ్వరయ్యకు ఐదెకరాల భూమి ఉన