ముంబై : ముంబై తీరం వద్ద.. ఆరేబియా సముద్రంలో ఉన్న పీ305 నౌక మునిగిన విషయం తెలిసిందే. అయితే వారం ముందే తౌక్టే తుఫాన్ గురించి హెచ్చరికలు అందినట్లు ఆ బార్జ్కు చెందిన చీఫ్ ఇంజినీర్ తెలిపారు. పీ305 బార్జ్ నౌక
ముంబై: తౌక్టే తుఫాన్ వల్ల ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పీ305 బార్జ్ మునిగిన ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఆరేబియా తీరంలో సుమారు 14 మృతదేహాలను
ముంబై : తౌక్టే తుఫాన్తో ముంబై తీరంలో ఉన్న నాలుగు బార్జ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే P305 బార్జ్లో ఉన్న వారిని యుద్ధ నౌక ఐఎన్ఎస్ కొచ్చి రక్షించింది. ఇండియన్ నేవీ ఇప్పటి వరకు సుమారు 184 మంది�
ముంబై : తౌక్టే తుఫాన్ మహా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముంబై తీరం వద్ద ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయాయి. ఇంతకీ బార్జ్లను ఏమంటారో తెలుసుకుంది. బార్జ్ అంటే బోటు లాంట�
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.