మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఏకగ్రీవ తీర్మానంహుజూరాబాద్, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల చెల్పూర్ గ్రామ నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గులాబీ పార్టీకి మద్దతుగా మంగళవారం