అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
యూఏఈ-భారత్ మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జలేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మంగళవారం జరిగిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను �
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భార