పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, �
బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. 16మందిని డిశ్చార్�
మంజీర తీరంలో మహా విషాదం నెలకొన్నది. దైవ కార్యానికి వెళ్లిన కుటుంబం మహా శోకంలో మునిగి పోయింది. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. పిట్లం మండలం బొల్లక్పల్లి శివారులోని మంజీర తీరంలో శుక్రవారం సాయంత్రం ఈ వ�
మెరుగైన వసతులు.. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న బాన్సువాడ దవాఖానలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎంసీహెచ్, మాతాశిశు సంరక్షణ �
ఆవు తోకను పట్టుకొని చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలకు బాన్సువాడ దవాఖాన కేరాఫ్గా నిలుస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా లభిస్తున్నది.
బాన్సువాడ మాతా శిశు దవాఖానకు మరో మూడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు వరించాయి. జాతీయ వైద్యారోగ్య నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అన్ని విభాగాల్లోనూ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను ముస్కాన్, లక్ష్
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడం, వాటిని పాటించడంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అ�