Khammam Bonalu | ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండా సెంటర్లో జరిగిన తేజ్ వేడుకలకు వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి చంద్రావతి హాజరయ్యారు. గిరిజన మహిళలతో కలిసి గిరిజన సాంప్రదాయ ప్రకారం గిరిజనుల
పాడి పంటలు, పశు సంపద వెళ్లి విరియాలని సీత్లా భవాని అమ్మవారిని ప్రార్థించినట్లు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తెలిపారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనుల ఆరాధ్య దైవం సీత్లా భవాని �
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం వెళ్లిన ఆమె.. �
తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరి�