బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొ
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
2021-22 రిజర్వ్బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్ష
రిజర్వు బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడి ముంబై, డిసెంబర్ 28: బ్యాంకింగ్ మోసాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, అటు రిజర్వు బ్యాంక్లు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్�