కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది.
రుణాల కోసం బ్యాంకును ఆశ్రయించిన ఖాతాదారుల అకౌంట్స్ నుంచి సుమారు రూ.మూడున్నర కోట్లు మేనేజర్ కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు ప
వీణవంక జడ్పీటీసీ భర్తకు నోటీసులు | కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచ