Bank Frauds: గడిచిన 11 ఏళ్ల నుంచి దేశంలో బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు.
బ్యాంకింగ్లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడిం
దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసం�
2021-22 రిజర్వ్బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్ష