అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో దూసుకు పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కల్లేపల్లి గ్రామంలో రూ. 55 లక్షలతో బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనుల భూమి
Council Chairman Gutha | తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖ�
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మె�