Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
ఒడిశా రైలు ప్రమాదం తమ పాలిట కాళరాత్రిగా మారిందని పలువురు బాధిత ప్రయాణికులు తెలిపారు. బతుకు తెరువు కోసం దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లిన చాలా మంది బెంగాలీలు బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లో స్వరాష్ట్రానికి వ
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.