జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్ట
పోలీస్ అధికారుల ఆదేశాలు సామాన్యులకేనా.. రాజకీయ నా యకులకు వర్తించవా అంటే.. ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. మల్దకల్ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర�