కొవిడ్ సమయంలో మునుగోడు మండలంలోని కల్వలపల్లికి నిలిచిన బస్సు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.
నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొరటికల్-శిర్దపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పను�