ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రా�
ఆషాఢ మాసం తొలి మంగళవారం త్రిశూల రూపంలో ఉన్న స్వామి వారికి, ప్రత్యక్ష దేవి రూపంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎదుట నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. కండ్లు చెది�
సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి నిత్య పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఎల్లమ-పోచమ్మ దేవస్థాన ఈఓ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ప్రతి ఉదయం 5 నుంచి 6గంటల