ప్రజారోగ్యంపై రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని, ప్రతీ డివిజన్ లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైందని, విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదని సీపీఐ (ఎంఎల్) మ�
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగుల అని కనీస మర్యాద పాటించకుండా అనుచరులతో కలిసి నానా హంగామా చేశారు. అక్రమ నిర్మాణాల అడ్డుకట్ట వేయడంలో తన బాధ్యతను విస్మరిం
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.