బాగేశ్వర్ ధామ్ అధిపతి, ధార్మిక ప్రచార కర్త ధీరేంద్ర శాస్త్రి బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ హెలికాప్టర్లో ప్రయాణించడం, విమానాశ్రయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారి ఆయన పాదాలకు నమస్కరించ
Dhirendra Krishna Shastri | బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Krishna Shastri) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశమే కాదు, పాకిస్థాన్ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చని అన్నారు.