పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అంతర్గాం మండలం పొట్యాల నుంచి ముర్మూర్ వరకు సోమన్పల్లి కేంద్రంగా దాదాపుగా 150ఎకరాల్లో చేపల చెరువులను నిర్మించా�
Manthani | గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు
కిలోమీటర్ పొడవున నాలుగు లేన్ల నిర్మాణం పైన వాహనాలకు, కింద పర్యాటకులకు.. పర్యాటకుల కోసం గ్లాస్ వంతెన కూడా రూ.800 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం బ్యాక్ వాటర్�