ఎనిమిది రోజుల పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టిన ఉదంతం ఎల్బీనగర్లో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ వివరాల ప్రకారం.. ఎన్టీఆర్నగర్కి చెందిన ముక్తార్ బేగ్ చిన్న కూతురికి పిల్లలు కలగక
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.