Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. మృతులది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు. విషం కలిపిన లడ్డూలు ఇచ్చి వారిని హత్య చేసిన బాబాను అరెస్ట్ చేశారు.
కరోనా సెకండ్ వేవ్తో దేశం అతలాకుతలమవుతోంది. వైరస్ బారినపడకుండా ఉండాలంటేఇంట్లోనే ఉండటం సురక్షితమని, ఒక వేళ బయటకు వస్తే డబుల్ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సర్జికల్ మాస్క్, ఎన�