సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవ�
మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గురువారం మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతిని �
ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
ఆదివారం (మే4న) నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లా పరిధ�