ఆటిజం .. ప్రస్తుతం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పదం. పిల్లల్లో వచ్చే ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య.. వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజా లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతి 68 మంది చిన్న
వినదగునెవ్వరు చెప్పిన.. వినినంతనే వేగపడక..’ అని సుమతీ శతకం చెప్తుంది. ఎవరు చెప్పినా వినాలని, అంతేకాకుండా మంచిచెడ్డలు కూడా విచారించాలని ఆ పద్యం అంతరార్థం. మనుషుల మధ్య బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తించ
పరీక్షల జనవరి చివరికి వచ్చిందంటే విద్యార్థి లోకం బెంబేలెత్తిపోతుంది. ఏడాదంతా పడిన కష్టానికి ఫలితం పొందడానికి నెలన్నర రోజుల గడువు మిగిలి ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు పిల్లలు.
2024 జనవరిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వారు 49 శాతం, 30 నుంచి 49 ఏళ్ల మధ్య వారు 31 శాతం, 50 ఏళ్లు పైబడిన వారు 21 శాతం కొత్త నిర్ణయాలు తీసుకున్నారట. అందులో 43 శాతం మంది ఫిబ్రవరి నెలలో, 46 శాతం మంది ఆరు నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గా�
దాదాపు రెండు దశాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత, ఉపాధ్యాయుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు విద్యార్థులపై చదువుల భారం గురించి ఓ పుస్తకం రాశారు.