న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పలు పథకాలను ప్రకటించారు. ఒడిశాలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు బీజు స్వాస్థ్య కల్యాణ్ �
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పార
తెలుగుయూనివర్సిటీ, ఏప్రిల్ 5: 75ఏండ్ల స్వాతంత్ర అమృత్ ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరగడం వల్ల ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని రగిలిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ రమణాచారి అన్నారు. ఆకృతి సాంస
స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం | స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పాత్ర అమోఘమని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ అన్నారు.
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
అహింసా పోరాటంతోనే విజయం సాధించాం మన స్వాత్రంత్య్ర సంగ్రామం..ప్రపంచంలోనే ఉజ్వల ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభంలో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమ�
హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా న