నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ క్రమంలోనే కారు ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు గాయపడగా మిగతా భక్తులంతా కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమ
అయ్యప్ప స్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ సాగిన శోభాయాత్ర అందరిలో భక్తి భావాన్ని నింపింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తజన వాహినితో శోభాయాత్ర �
బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ క్షేత్రం నాచారం పీఠాధిపతి మధుసూదానంద సరస్వతీ స్వామీజీతో అయ్యప్ప మాలధారుల మహాపాద యాత్రను బుధవారం జెండా ఊపి ప్రార�