జిల్లా ఏర్పాటై నేటితో ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాలతోనే సత్వర అభివృద్ధి సాధ్యమని 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిం
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.50 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ న