ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఎం. రమేష్రె�
హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు పోలీస్స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల హద్దులు అడ్డు కాకూడదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయ
సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
చట్టం అందరికీ సమానం.. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు అమలయ్యేలా చూస్తాం.. ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాం.. అని సైబరాబాద్ నూతన సీపీ అవినాష్ మహంతి అన్నారు