నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘట�
ప్రయాణికురాలి నుంచి పుస్తెలతాడును దొంగలించడానికి ప్రయత్నించిన ఓ ఆటోడ్రైవర్ను పట్టుకొని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పోలీసులకు అప్పగించారు.
ఆటో డ్రైవర్ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని సుందర్నగర్ ప్రాంతానికి చెందిన డి.విజయ్కుమార్ (26) వృత్తిరిత్యా ఆటోడ్రైవ