హైదరాబాద్: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇటీవల న్యూ లుక్ లో మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఉన్న మోడల్ తో పోలిస్తే సరికొత్త ఫీచర్స్ తో దీనిని ప్రవేశపెట్టారు. ఇండియా మార్కెట్లోకి వచ్చిన అత�
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్లో సరికొత్తగా “అమేజ్ ఫేస్లిఫ్ట్ ” వెర్షన్ను విడుదల చేసేందు�
ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్
ఢిల్లీ, జూలై : ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ను విడుదల చేయనున్నది. ప్రస్తుతం ఫోర్డ్ కేవలం మాన్యువల్ గేర్బా�
ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంప�
హైదరాబాద్, జూలై : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొనుగోలు�
ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న
ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుక�
ముంబై ,జూలై : బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. బజాజ్ ఆటో నుంచి రాబోయే మరో కొత్త బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.ఈ మేరకు బజాజ్ ఆ
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ