రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఆర్థిక భారంతో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ ఉడుత శ�
హైదరాబాద్లో పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఆటోలపై 50 శాతం రాయితీతో బ్యాంక�
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డియే కారణమని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్ర
సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం తమను మరోసారి మోసం చేసిందని ఆటోడ్రైవర్ల జేఏసీ మండిపడింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు జేఏసీ నాయకు�