ఇద్దరు భారత షట్లర్ల మధ్య జరిగిన క్వార్టర్స్ పోరులో లక్ష్యసేన్దే పైచేయి అయింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో లక్ష్య.. 23-21, 21-11తో భారత్కే చెందిన ఆయూశ్ శెట్టిపై విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాడ�
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం రెండో రౌండ్కు ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 25-23, 21-16తో చాంగ్ కొ చి, పొ లి వీ ద�
ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం నుంచి మొదలుకాబోయే ఆస్ట్రేలియా ఓపెన్ సూప�