వేలాది మంది రోగులు, వందలాది మంది వైద్య సిబ్బంది....24/7 సెక్యూరిటీ గార్డుల పహారా...అన్నింటినీ దాటుకుంటూ.. అగ్ని ప్రమాదకారకాలైన పటాకులు నిమ్స్ ఆస్పత్రికి చేరాయి. ఎమర్జెన్సీ వార్డులోని ఆడిటోరియంకు ఆనుకొని ఉన్�
ఎంతో చరిత్రను తన చుట్టూ నిక్షిప్తం చేసుకున్న నేలకొండపల్లి ప్రాంతం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వంగా ఉందని, దీనిని పర్యాటక కేంద్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ర
గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జాక్ చైర్మన్ గోల్కొండ సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గన్ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియ�
మహబూబ్నగ ర్ పట్టణం కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ సుందర పట్టణం గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో చౌరస్తాల సుందరీకరణ పను�