అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంఖ్య పెరిగింది. పెద్ద పులుల సంఖ్య 40 వరకు చేరినట్లు అధికారుల అంచనా.. నల్లమల అందాలను తిలకించేందుకు వెళ్తున్న సఫారీ యాత్రికులకు ఈ మ ధ్య కాలంలో రెండు సార్లు పులు�
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను �
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో పర్యాటక ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సఫారీ యాత్రను ఎన్టీసీఏ సూచనల మేరకు సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు నాగర్కర్నూల్ జిల్లా అ
సఫారీ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు పర్యాటకులు చాకచక్యంగా వ్యవహరించాలని అటవీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జంత�