బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బ�
వందేళ్ల చరిత్ర చూసినా అందరూ మెచ్చుకొనేలా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గౌడ సం�
ఖమ్మంలో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇకడ అభివృద్ధిని అడ్డుకుంటూ, నగరాన్ని మళ్లీ వెనకి నెట్టాలని తిరుగుతున్నారని, అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుప�
మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల కేంద్రంల�
రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో �