నిడమనూరు మండల కేంద్రంలోని తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు ఖాతాదారుల జేబులకు చిల్లు పడుతున్నది. బ్యాంకుల్లో ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు తపాలా శాఖ ద్వారా అందాల్సిన ఏ
విదేశీయులకు భారత పౌరులుగా నకిలీపత్రాలతో పాస్పోర్టులను ఇప్పిస్తున్న ముఠాను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్' జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిల�
పాలా శాఖ నుంచి ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, వాహనాలకు సంబంధించిన చలానాలు, ఇతర ఉత్తరాలను చెరువునీటిలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.వందలు ఖర్చు చేసి ఆధార్కార్డులకు దరఖాస్తు చేస�