ఈనెల 13 నుంచి 21 వరకు టోక్యో (జపాన్) వేదికగా జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత్ 19 మందితో కూడిన బృందాన్ని ఆదివారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ప్రకటించింది.
AFI : అథ్లెటిక్స్లో ఈమధ్య తరచుగా డోపింగ్ కేసు(Doping Cases)లు నమోదవుతున్నాయి. అంతర్జాతీ వేదికలపై పలువురు క్రీడాకారులు పట్టుబడుతుండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించింది భారత అథ్లెటిక్స్ సమాఖ్య (AFI) కీలక నిర్�
భారత్ మరో మెగాటోర్నీ ఆతిథ్యానికి సిద్ధమవుతున్నది. 2029తో పాటు 2031 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు ఆత్యిథ్యమిచ్చేందుకు భారత్ బిడ్డింగ్లో పాల్గొనబోతున్నది. ఈ ఏడాది ఆఖర్లో మొదలుకానున్న ప్రక్రియలో �
నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగ ఆరోపణలు ఎదుర్కొన్న ఆసియా క్రీడల పతక విజేత ఎంఆర్ పూవమ్మ తిరిగి రంగ ప్రవేశం చేసింది. 33 ఏళ్ల పూవమ్మ బుధవారం జాతీయ క్రీడల్లో కర్ణాటక తరఫున పాల్గొన్నది. 2014, 2018 ఆసియా క్రీడల్లో పూవమ�
Javelin coach : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించేందుకు కారణమైన కోచ్పై వేటు పడింది. వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మూడు నెలల తర్వాత ఆ కోచ్పై...