ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్త�
హిట్ అండ్ రన్ కేసుల్లో ఏడేండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల దాకా జరిమానా విధించేలా కేంద్రం తెచ్చిన చట్టంపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కరీంనగర్ బైపాస్లో సీఐటీయూ ఆధ్వర�
ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని ఎల్ఐసీ బ్రాంచ్- 1 ఆఫీస్ వద్ద క్లాస్ వన్ ఆఫీసర్స్ బుధవారం గంట సేపు సమ్మెను నిర్వహించారు.