Richest Candidate: రెండో విడుతలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా వెంకరమణ గౌడ్ బరిలో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తులు 622 కోట్లుగా ప్రకటించారు.
న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�